Wednesday, May 22, 2024

వాడితే వాయింపే లావాదేవీలపై పెరిగిన చార్జ్

  • వాడితే వాయింపే
  • లావాదేవీలపై పెరిగిన చార్జ్
  • నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే

టీఎస్, న్యూస్ :దేశం లోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలతో పాటు, క్రెడిట్ కార్డ్ నియమాల్లోనూ పలు మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో లావాదేవీలు జరిపితే 1 శాతం వరకు ఛార్జీ విధించనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular