Tuesday, March 11, 2025

మద్యం ప్రియులు.. అలర్ట్​

టీఎస్​, న్యూస్​ :ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్‌ కానున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అంటే ఎన్నికలు ముగిసేంత వరకు రెండు రాష్ట్రాల్లోనూ మద్యం దుకాణాలను బంద్‌ చేయనున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com