Saturday, May 4, 2024

సివిల్స్- 2023 ఆల్‌ఇండియా ర్యాంకర్‌ను సన్మానించిన సిఎం

సివిల్స్- 2023లో ఆల్ ఇండియా 196వ ర్యాంకు సాధించిన అక్షయ్ దీపక్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం జి.అక్షయ్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ అక్షయ్‌దీపక్‌ను శాలువాతో సన్మానించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular