Sunday, June 15, 2025

భక్తులకు అందుబాటులో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం టిక్కెట్లు

భక్తుల కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ టికెట్‌లను ఆన్‌లైన్ ఉంచామని అధికారులు ప్రకటించారు. 17వ తేదీన జరిగే భద్రాచలం ఉభయదాతల టిక్కెట్టుకు రూ.7,500లతో జంట కల్యాణానికి ప్రవేశంతో పాటు గోత్ర నామాలు చదువుతారని అధికారులు తెలిపారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారికి వస్త్రాలు, తలంబ్రాలు ఇస్తామన్నారు. ఇవే కాకండా రూ.2,000, రూ.1,000, రూ.300ల టిక్కెట్లు సైతం అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

సొంత పార్టీ వాళ్లే ఎంపీగా ఓడించారన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com