- ఆదివారం రోజున కూలి పని చేస్తుంది.
- కరోనా సమయంలో ఈవిడ గారు వెరీ “ఫేమస్”..
మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా రూ. 19 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ. 1,78,000 తీసుకున్న అమౌంట్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా,తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్ గా గతంలో పని చేసిన సమయంలో వ్యవసాయ కూలీగా, చాలా ఫేమస్ అయింది.