Monday, May 13, 2024

ఏసీబీకి చిక్కిన మహిళా ఆణి ముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

  • ఆదివారం రోజున కూలి పని చేస్తుంది.
  • కరోనా సమయంలో ఈవిడ గారు వెరీ “ఫేమస్”..

మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించగా రూ. 19 వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పట్టుబడ్డారు. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ. 1,78,000 తీసుకున్న అమౌంట్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా,తస్లీమా ములుగు సబ్ రిజిస్ట్రార్ గా గతంలో పని చేసిన సమయంలో వ్యవసాయ కూలీగా, చాలా ఫేమస్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular