Tuesday, May 14, 2024

భువనేశ్వర్‌లో పర్యటించిన డిప్యూటీ సిఎం

డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పర్యటించారు. అక్కడి పిసిసి కార్యాలయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, సోషల్ మీడియా విభాగం కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కటక్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను భట్టి విక్రమార్క పర్యవేక్షించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular