Tuesday, April 30, 2024

భక్తులకు అందుబాటులో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం టిక్కెట్లు

భక్తుల కోసం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణం టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని దేవాదాయ శాఖ ప్రకటించింది. ఈ టికెట్‌లను ఆన్‌లైన్ ఉంచామని అధికారులు ప్రకటించారు. 17వ తేదీన జరిగే భద్రాచలం ఉభయదాతల టిక్కెట్టుకు రూ.7,500లతో జంట కల్యాణానికి ప్రవేశంతో పాటు గోత్ర నామాలు చదువుతారని అధికారులు తెలిపారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారికి వస్త్రాలు, తలంబ్రాలు ఇస్తామన్నారు. ఇవే కాకండా రూ.2,000, రూ.1,000, రూ.300ల టిక్కెట్లు సైతం అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular