50 వేల లోపు రైతు రుణ మాఫీపై క్యాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశాల మేర ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. ఆగష్టు 15న సీఎం కేసీఆర్ లాంఛనంగా 50 వేలలోపు రైతు రుణాల మాఫీ...
కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు మరియు ఇంతకుముందు రైతు భీమా చేసుకోని రైతులు ఈ సంవత్సరం రైతు భీమా (రైతు మరణిస్తే వచ్చే 5 లక్షల భీమా) చేసుకోవడానికి అవకాశం ఉన్నది....
నాయి బ్రాహ్మణ కమ్మ్యూనిటి నిర్వహిస్తున్న హెయిర్ కటింగ్ సెలూన్స్, వాషర్ మెన్ కమ్మ్యూనిటి నడుపుతున్న "లాండ్రి షాపు"లకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పధకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ప్రయోజనాలు...
ఖమ్మం జిల్లా మధిరలోని ముదిగొండ మండల కేంద్రంలో (రైతు వేదిక), చిరుమర్రి గ్రామంలో (రైతు వేదిక), పమ్మి గ్రామంలో (రైతు వేదిక), వల్లభి గ్రామంలో (రైతు వేదిక, వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనం)...
ప్రణాళికాబద్ధంగా పట్టణాలను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన చర్యల కు సంబంధించి పురపాలక శాఖ పరిధిలో ఉన్న వివిధ అంశాలపైన ఒక విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా మంది అధికారులలో స్ఫూర్తిని, చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా...
కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది.సోమవారం రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు గాను అధికారులు...
కాళ్లు రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు జరుగుతుందని, అర్హులైన దళితులందరికీ దళిత బంధు పధకం అమలు చేస్తామని, దశలవారీగా అమలు...
గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి కే. తారకరామారావు కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి...
రాగల 48 గంటల్లో మరిన్ని భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్...