Thursday, May 9, 2024

టీఎస్​పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్​

నిరుద్యోగులకు కాంగ్రెస్​ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. టీఎస్​పీఎస్సీపై సోమవారం సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్​ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణపై చర్చించారు. దీనిలో భాగంగా టీఎస్​పీఎస్సీ పరీక్షలన్నీ రీ షెడ్యూల్​ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన జాబ్​ క్యాలెండర్​ ప్రకారం కొత్తగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్లపై మరోసారి సమీక్షించనున్నారు. ఈ పరీక్షలను రీ షెడ్యూల్​చేయాలని సీఎం రేవంత్​ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రూప్​–1 నుంచి గ్రూప్​ 3 వరకు పరీక్షలను మళ్లీ నిర్వహించాలని భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular