* ఇంట్లోనే మృతదేహం తగలబెట్టే యత్నం
జమ్ములో జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా (57) దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి పని మనిషే డీజీని గొంతు కోసి, హత్య చేసి...
గతంలో గుడివాడ కెసినో కేసులో ఆరోపణలు ఎదురుకున్న ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాల్ని నిర్వహించింది. అదేవిధంగా, బోయిన పల్లిలో మాధవరెడ్డి ఇంటి ఫై ఈడీ సోదా చేసింది. జూన్ 10 నుంచి 13...
ఓకే తల్లి కడుపున పుట్టిన అన్నతమ్ముల మధ్య భూ వివాదం తో శత్రువులుగా మారి తొడపుట్టిన అన్నను సొంత తమ్ముడే అతికిరాతకంగా కత్తి తో గొంతుకోసి హత్య చేసిన దారుణ సంఘటన మహబూబాబాద్...
విశాఖలో ఓ కిడ్నాప్ కేసును పిఎంపాలెం పోలీసులు చేధించారు. డెవలప్మెంట్ పేరుతో రామకృష్ణ అనే వ్యక్తిని కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి కోటి డిమాండ్ చేశారు. విషయం పోలీసుల కు తెలియడంతో కిడ్నాపర్ల చెర...
మానుకోటలో కిలాడి లేడి కర్నాటి స్వప్న హల్ చల్
*తొమ్మిదిమందిని వివాహం చేసుకున్న మహిళ
*తొమ్మిదో భర్త వెంకటేష్ ఠాణా మెట్లెక్కడంతో బయటపడ్డ కిలాడీ లేడి మోసాలు
*భర్త నే వేధిస్తున్నాడంటూ మహబూబాబాద్ పోలీస్ స్టేషన్...
కాకినాడ జిల్లా:కాకినాడ అడ్వకెట్ కాల నాగేశ్వర రావు పై మెండు శ్రీను అను వ్యక్తి కత్తితో దాడి ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స చేయిస్తున్న బంధువులు సివిల్ తగాదాలో తన క్లయింట్...
కాకినాడ: కేవలం రైల్వే స్టేషన్లు, రైళ్ళు టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక నిందితుడిని కాకినాడ రైల్వే సీఐ దానేటి రామారావు అరెస్టు చేశారు .అతని వద్ద నుంచి 17 గ్రాముల...
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం పేరారెడ్డిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. శాంతి పూజల నెపంతో పూర్విక (4), పునర్విక (4) అనే కవల పిల్లలని తండ్రి వేణు గదిలోకి తీసుకు వెళ్లాడు. అనంతరం...
ఏలూరు:కుటుంబ కలహాల నేపథ్యంలో నూజివీడు మండలం సుంకొల్లులో ఒక వ్యక్తి దారుణ హత్య జరిగింది. సుంకొల్లు గ్రామానికి చెందిన సింహాద్రి రవి కుమార్ ను, అతని సభ్యులు సింహాద్రి వంశీ సింహాద్రి చందు...