Monday, May 6, 2024

రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సిఎం ఆదేశం
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సిఎం సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
Tags: Hyd Road Accident, Car Hit Lorry 6 Died, Revanth Reddy, kodhada Road Accident

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular