Sunday, May 5, 2024

మానవత్వం చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి

టీఎస్​, న్యూస్​: చేవెళ్ల పార్లమెంట్​ పరిధిలోని రాజేంద్రనగర్​లో ప్రచారం చేస్తున్న సీఎం రేవంత్​రెడ్డి మానవత్వం చాటుకున్నారు. పీవీఆర్​ ఎక్స్​ప్రెస్​హైవేపై పిల్లర్​నెంబర్​ 144 దగ్గర ఓ వ్యక్తికి అకస్మాత్తుగా చెస్ట్​ పెయిన్​ రావడం, పెయిన్​ తట్టుకోలేక గిలగిల్లాడుతుండటంతో.. తన కాన్వాయ్ లో ఉండే అంబులెన్స్ పంపి సదరు వ్యక్తి ప్రాణం కాపాడారు. ఈ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular