- ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టు ఈడీ రిమాండ్ను మార్చి 26 వరకు పొడిగించింది..
- కవితను మరో 5 రోజుల కస్టడీకి ఈడీ కోరింది..
- గతంలో ఆమెకు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది
టీఎస్ న్యూస్ : మనీ లాండరింగ్ కేసులో కల్వకుంట్ల కవితకు మరో మూడు రోజుల పాటు ఈడీ రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 26న ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచ నున్నారు.