Friday, May 10, 2024

విద్యార్థి సాయి చరణ్ ను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలను ప్రదర్శించి అందులో చిక్కుకున్న కార్మికులను కాపాడిన విద్యార్థి సాయి చరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. యువకుడి తెగింపు, ప్రదర్శించిన ధైర్య సాహసాలు యువకులకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన కొనియాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular